- ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహానం.
*మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం*
*ఎదురెదురుగా వస్తున్న గ్రానైట్ లారీ, కోళ్ల దాన బస్తాల లారీ ఢీ చెలరేగిన మంటలు..*
*రెండు లారీ క్యాబిన్ లలో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ మంటల్లో సజీవ దహనం…*
*మంటలు అరపుతున్న అగ్నిమాపక శాఖ.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు.!*