ఆటో, ద్విచక్రవాహనండీ, ఇద్దరు యువతులు మృతి…
తొలి సమయం కొత్తగూడెం ఏప్రిల్ 23:
ఆటో ద్విచక్ర వాహనం డీకొని ఇద్దరు యువతులు అక్కడి కక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కొత్తపల్లి సమీపంలో చోటుచేసుకోంది, యువతులు కొత్తగూడెం మండలం దుగ్గారం గ్రామానికి చెందిన జంగా మౌనిక, జంగా నవ్యలత లు గా తెలుస్తోంది యువతులు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల కూతుర్లు అని సమాచారం. ఇంకా వివరాలు తెలువాల్సి ఉన్నది