ట్రైన్ కింద పడి కానిస్టేబుల్ దారుణ ఆత్మహత్య.

ట్రైన్ కింద పడి కానిస్టేబుల్ దారుణ ఆత్మహత్య.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం, మహబూబాబాద్ మర్చి2:

ట్రైన్ కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో
కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బండి కృష్ణ (39) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కృష్ణ కోసం వెతకగా అప్పటికే ట్రైన్ కింద పడి మృతి చెందాడు.
మృతుడు స్వస్థలం వైరా మండలం రెబ్బవరంగా తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *