చిరుమళ్ల జాతర లో సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేస్తున్న చుంచు వంశస్తులు..

చిరుమళ్ల జాతర లో సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేస్తున్న చుంచు వంశస్తులు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 6:

ఈనెల 13 సమ్మక్క పగిడిద్దరాజుల కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు సింగారం గ్రామ చుంచు వంశీయులు తయారుచేస్తున్నట్లు కోయ పుణ్యం ధర్మ ప్రచారక్ ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చే మాఘమాసం ఫిబ్రవరి 13 గురువారం రాత్రి 12 గంటలకు చిరుమళ్ల లో జరిగే పగిడిద్దరాజు కళ్యాణానికి ఆదివాసి కోయత్తూర్ సంప్రదాయాలతో ముత్యాల తలంబ్రాలు ( కొట్నాలు ) సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు ఐదవ గట్టు బండాని గోత్రం శ్రీ శ్రీ బాల కుమారస్వామి (సమ్మక్క తమ్ముడు ) ఇంటి ఇలవేల్పును మడగూడెం) కొలిచే గార్ల బయ్యారం మండలం సింగారం గ్రామ చుంచు వంశస్థులకు తల్లి సమ్మక్క ఈ భాగ్యం కల్పించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *