ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..
తొలిసమయం డెస్క్ హైదరాబాద్ జనవరి 22:
వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణం తీసిన సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసింది.. సుబేదారి డిమార్ట్ ఎదురుగా వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు సమాచారం. ఓ మహిళతో రాజ్ కుమార్ వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు అక్రమ సంబంధం పెట్టుకోగా ఈ దారుణం చోటు చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. వీరిద్దరి మధ్య మాట పెరిగి రాజ్ కుమార్ ను వెంకటేశ్వర్లు హత్య చేసినట్లుగా ఆరోపణలు వినపడుతున్నాయి, పోలీస్ లు మృత దేహాన్ని పోలీస్ లు ఎంజీఎం కు తరలించారు సుబేధారి పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, వీరిద్దరూ ఆటో డ్రైవర్స్ కావడం విశేషం